మొన్నటి వరకు చలికి వణికిపోయిణ ప్రజలు ప్రస్తుతం ఎండలకు మాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మరి ఎండాకాలంలో పలు రకాల పండ్లు తీసుకోవడంతో వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు.
ఎండకాలం పుచ్చకాయ,కీరదోసకాయ తినడం...
ఆ మధ్య మార్కెట్లో టమాటా ధర భగ్గుమని మండిపోతుందని వార్తలు ట్రోల్ అయ్యాయి. టమాట కొనలేక మధ్య తరగతి జీవులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ధరలు తగ్గక, చాలా రోజుల పాటు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...