అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చంటున్నారు. ఒకవేళ కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా విరుచుకుపడితే మాత్రం మరింత కాలం ఆ ఎన్నిక ఆలస్యం కావొచ్చంటున్నారు. మాజీ...
బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ప్రస్తుత మంత్రి జి జగదీష్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తనకు ఈటలకు పట్టిన గతే పడుతుందని కొందరు పగటి కలలు కంటున్నారని,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...