టీపీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అటు బీజేపీ, ఇట టీఆర్.యెస్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. బీజేపీ,టిఆర్ఎస్ ఒక్కటే. ప్రజల దృష్టి మళ్లించడానికే బయటకు విమర్శలు...
టీపీసీసీ అధ్యక్షుని ఎన్నిక తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయనలో కొత్త ఉత్సహం కనిపిస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన రేవంత్ రెడ్డి..ప్రజా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...