వాంఖడే వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్...
టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది....
టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ తలపడితే బాగుంటుందని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇది నా ఒక్కడి కోరిక కాదని.. ఐసీసీ కౌన్సిల్ నుంచి...
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ బర్త్ డే నిన్న జరిగింది. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. నిన్న అంతా సోషల్ మీడియాలో ధోని గురించే వైరల్...
టీమిండియా WTC ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటపై ఎన్నో ట్రోల్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించింది కూడా లేదు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...