ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భారతీనగర్లో దుస్తుల పేరుతో...
డ్రగ్ సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా డ్రగ్స్ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో...
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మాదకద్రవ్యాల కేసులో టోనీ సహా 10 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో...
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రగ్స్ బానిసలపై వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే నివ్వెర పరుస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని సాధారణంగా బాధితులుగా పరిగణించి వైద్య సహాయం...
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...
తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ...
బీఆర్ఎస్ సర్కార్పై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కాంగ్రెస్ సర్కార్ అద్భుతమైన రింగ్ రోడ్డు(Ring Road) నిర్మించిందని,...