ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. విజయవాడ భారతీనగర్లో దుస్తుల పేరుతో...
డ్రగ్ సరఫరా విచ్చలవిడిగా కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియాను రూపుమాపేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా డ్రగ్స్ దందా విపరీతంగా కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా మరో...
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మాదకద్రవ్యాల కేసులో టోనీ సహా 10 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో...
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రగ్స్ బానిసలపై వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే నివ్వెర పరుస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని సాధారణంగా బాధితులుగా పరిగణించి వైద్య సహాయం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...