రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. భానుడు తన విశ్వరూపాన్ని చూపెట్టడంతో ప్రజలు తల్లుకోలేక పోతున్నారు. అందుకే ప్రతిఒక్కరు వేసవి కాలం వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...