వేసవిలో భానుడు ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి అందరు నీటిని అధికంగా తాగుతుంటారు. చాలామంది దుకాణాల్లో దొరికే ప్లాస్టిక్ బాటిళ్లు కొనుక్కొని నీటిని తాగుతుంటారు. మరికొంతమంది క్యాన్లలో నీటిని ఇంటికి తెచ్చుకొని తాగుతుంటారు....
భానుడు ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఎండ తీవ్రత నుండి తట్టుకోవడానికి అన్నానికి బదులుగా అధికంగా చల్లటి నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ...
వేసవి వచ్చిందంటే చాలు..ప్రజలు చల్లటి పానీయాలు తాగడానికి మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా మార్కెట్లో లభించే కూల్డ్రింక్స్ను అధికంగా తాగుతుంటారు. కానీ ఇవి తాగడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండాకాలంలో...
ఈ మధ్యకాలంలో కాఫీ ప్రియులు అధికంగా పెరిగిపోతున్నారు. చాలామంది కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నారు. రోజుకు ఒక్కసారే కాకుండా నాలుగు, ఐదు సార్లు తాగుతున్నారు. కానీ ఇలా తాగడం వల్ల ఎన్నో దుష్ఫలితాలు వస్తాయి....
ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు....
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటుగా స్పందించారు. తిరుమల బాలాజీపై తనకు విశ్వాసం ఉందని...
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ...