వాళ్లు నలుగురు యువకులు అత్యంత కిరాతకమైన పనికి పూనుకున్నారు. మాంసం కోసం పదునైన కత్తులతో పాలిచ్చే బర్ల తొడలు కోసుకెళ్లారు. రక్తం వరదలా కారి ఆ మూగజీవాలు చనిపోయాయి. అత్యంత క్రూరమైన ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...