నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న వ్యక్తిని హైదరాబాదల్ లోని కెపిహెచ్ బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2000 రూపాయల నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...