'కూటికోసం కోటి విద్యలనే మాటని ఓటు కోసం కోటి వేషాలుగా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్నదాతని పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి కబళించడానికి కేసీఆర్ చేసిన కుట్రలో భాగమే ఢిల్లీలో చేసిన దొంగ...
ధాన్యం కొనుగోళ్లపై మరోసారి కేంద్రంపై ఫైట్ చేయడానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగా ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో...
రోడ్డుపై పోసిన వడ్ల కుప్పకు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..మిరుదొడ్డి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) అదివారం రాత్రి బైక్పై...
చాలా మందికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం చేసినా ఉద్యోగాలు చేసినా వాటిలో రాణింపు గుర్తింపు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆర్దికంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...