ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్దం కాని పరిస్దితి . ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా సోషల్ మీడియాలో వారు చనిపోయారని పోస్టులు పెడుతున్నారు. చివరకు...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...