కేసిఆర్ కుటుంబసభ్యుల కనుసన్నల్లో నడిచే నమస్తే తెలంగాణపై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమునారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తన నివాసంలో తన తనయుడు ఈటల నితిన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో...
కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్...
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం,...