పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. గోల్మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు....
ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని, అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
పవన్...
ఎండాకాలం రానే వచ్చింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే ప్రజలను వేసవికాలంలో వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు ఒకటి. చర్మంపై చిన్న చిన్న మొటిమలు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.పేదోళ్ల భూములని ప్రభుత్వమే కబ్జా చేయాలని చూస్తుంది. 2014 ఎన్నికలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని...
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...