బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్...
దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు....
నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. నేడు 26న రెండో శనివారం, మార్చి 27న ఆదివారం కారణంగా పబ్లిక్ హాలీడేస్ గా బ్యాంకులు తెరుచుకోని సంగతి మనందరికీ...
తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి సర్వ దర్శనం టికెట్లను నేటి నుంచి ఆఫ్ లైన్ లోనే జారీ చేయనుంది టీటీడీ. అందుకోసం అన్ని ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. ఉదయం 9 గంటల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...