ఉత్తరాధిన పిడుగుపాటు వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. 22 మరణాలు ఒక్క రాజస్థాన్లోని అమేర్లోనే సంభవించాయి. వర్షాకాలంలో మన తెలుగు స్టేట్స్ లో కూడా పిడుగులు భయపెడుతున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...