యూపీలోని లఖింపుర్ ఘటన విచారణలో భాగంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపుర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు అతడ్ని ప్రశ్నించనున్నారు.
అంతకుముందు.....
తెలంగాణ: హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో పదో తరగతి విద్యార్థిని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ నీచుడు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్ ప్రాంతంలో నివసించే...
తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ విధానాలపై అంశాల వారీగా పోరుబాట కార్యాచరణ ప్రకటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్కి శ్రీకారం చుట్టారు. రేవంత్ ఇచ్చిన జంగ్...
తిరుమలలో రోజురోజుకు దళారుల అక్రమాలు పెరుతున్నాయి. తాజాగా శ్రీవారి రూ .300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...