ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. నిన్న గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో 110...
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న అలర్లు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ...
తెలంగాణ ప్రభుత్వం వరుస శుభవార్తలతో ప్రజలను ఆనంద పరుస్తున్నారు. ఇప్పటికే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసి కొంత మేరకు ఆదుకుంటున్నారు. రైతులకు ప్రతీ ఎకరాకు...
జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవలే కొత్త క్యాబినెట్ లో...
తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగ భర్తీకి టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టబోతున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తెలంగాణలో 83,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందులో గ్రూప్-1...
కేసీఆర్ సర్కార్ దళితులకు దళితబంధు పథకం అమలు కొంత ఆదుకున్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేసారు. ఈయన కొల్గూరు గ్రామంలో 129 మంది దళిత బంధు...
వడ్లు కొనకుండా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండించిన చివరి గింజకొనిపించే వరకు రైతుల పక్షాన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి కాంగ్రెస్...
111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్.. దీనిపై అధ్యయనం చేసేందుక నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిపుణుల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...