ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం నియమించిన దగ్గరి నుండి ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో శుభవార్తలు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకొచ్చాడు. రెండు రోజుల కిందట...
ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అదనపు షోలకు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్ల అందరూ అసంతృప్తిని వ్యక్తం...
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సాగుతున్న చర్చ తాజాగా కొలిక్కి వచ్చింది. ఓ వైపు కరోనా.. మరోమైపు డీజిల్ ధరలు పెరగడంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...