ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. నేడు విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించకూడదని స్పష్టం...
నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులోకి రానుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై ఈ నిషేధం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు పెట్రో కెమికల్ సంస్థలు కూడా ప్లాస్టిక్...
దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా...
మార్కెట్ లో కూరగాయలు, పండ్లును ప్లాస్టిక్ కవర్లలో వేసి ఇంటికి తెచ్చుకొని వాటిని ఇతర పనులకు వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని తెలియక చాలామంది వాటిని...
వేసవిలో భానుడు ప్రతాపం నుండి ఉపశమనం పొందడానికి అందరు నీటిని అధికంగా తాగుతుంటారు. చాలామంది దుకాణాల్లో దొరికే ప్లాస్టిక్ బాటిళ్లు కొనుక్కొని నీటిని తాగుతుంటారు. మరికొంతమంది క్యాన్లలో నీటిని ఇంటికి తెచ్చుకొని తాగుతుంటారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...