జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నూతన టిడిఎస్ (మూలం నుండి పన్ను మినహాయింపు) నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నూతన నిబంధనలతో సోషల్మీడియా మార్కెటింగ్, వైద్యులపై పన్ను భారం పడనుంది. సేల్స్ ప్రమోషన్...
ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై మరింత భారం వేస్తున్నారు. మన నిత్యావసర సరుకుల్లో ముఖ్యంగా వంటనూనె ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు వ్యాపారులు పెంచడంతో...
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రజలపై మరింత భారం వేసేందుకు జగన్ సర్కార్ సిద్దపడింది. 2021-22 పెంచిన మొత్తం పన్నును 2022-2023 లోను మరో 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...