కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప్పల్ బస్ డిపో వద్ద బంద్ లో పాల్గొన్నారు. అక్కడికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో...
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు పరాభవం ఎదురైంది. రైతుల కోసం చేపట్టిన భారత్ బంద్ లో పాల్గొనేందుకు యత్నించిన కోదండరాంను పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన పాయింట్ చింపేశారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...