తెలంగాణ: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 240 కిలోల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబయి తరలిస్తుండగా..సంగారెడ్డి జిల్లా కంకోల్ వద్ద...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...