తెలంగాణలో దారుణం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హత మార్చాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది. 5 నెలల క్రితం లింగన్నపేటకు చెందిన...
తెలంగాణ: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్గౌడ్, జ్ఞానసాగర్,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...