తెలంగాణ మందుబాబులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపథ్యంలో మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ 20 శాతం పెంచింది. అయితే ధరలు పెరిగిన అప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనితో...
మందుబాబులకు తెలంగాణ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పబోతున్నట్టు సమాచారం. త్వరలోనే లిక్కర్ రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు వచ్చాయి. లిక్కర్ ధరలు తగ్గించి సేల్స్ పెంచే దిశగా అబ్కారీ శాఖ ప్రతిపాదనలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...