తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యంను, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్య పరిష్కారానికి చర్యలు...
హైదరాబాద్: తెలంగాణ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నగరంలోని ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభించారు. ‘రైతు వేదన’ పేరుతో చేపట్టిన ఈ దీక్ష 72గంటల పాటు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...