తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్య జరిగిన తర్వాత ఏపీలో సర్కార్ దిశ యాక్ట్ 2019 తీసుకువచ్చింది... ఈ చట్టం ప్రకారం మహిళలపై లైంగిక దాడి పల్పడిన వారికి 21 రోజుల్లో ఉరి శిక్ష...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...