ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ పూర్తి మెజార్టీ సాధించబోతోంది. అసలు శాసన మండలి వద్దు..రద్దు చేద్దామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ..ఇప్పుడు పూర్తి మెజార్టీతో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలోనూ పూర్తి...
ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతను రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. గత మంగళవారం ముఖ్యమంత్రి...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...