ఇది ఎంతో దారుణమైన ఘటన. ఇలాంటి వారు ఉన్నారా? ఇంత మూఢనమ్మకాలు విశ్వసించేవారు ఉన్నారా అనిపిస్తుంది ఈ ఘటన వింటే. మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి....
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...