లాక్డౌన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి హైదరాబాద్ మెట్రో రైలు సేవలు రానున్నాయి.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు...
చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్యం పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఆ జట్టుకు పాకిస్థాన్ హాకీ...
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో...