ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. అంతా ఆన్ లైన్ ట్రాన్సక్షనే. క్షణాల్లో డబ్బును ఒక ఖాతా నుండి మరో ఖాతాలోకి పంపియవచ్చు. అయితే యూపీఐ పేమెంట్స్ తో లాభాలున్నా ఏమరుపాటు...
తెలంగాణ ఆర్టీసీ ముందే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయాణాకుల కోసం మెరుగైన సేవలు అందిస్తూ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు....
ఈ కరోనా పరిస్దితుల వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే కొత్తగా చదువులు పూర్తి చేసిన వారు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వేళ పేటీఎం బంపర్ ఆఫర్...
ఇటీవల కాలంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది యాప్స్ ద్వారా ఈ పేమెంట్ చేస్తున్నారు. టీ షాపు నుంచి గోల్డ్ షాపు వరకూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...