రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జనసైనికులనుద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్న పవన్..వారి పోరాట స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పిలిచేవరకు...
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్పల్లిలో సినీ హీరో, ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అల్లు అర్జున్ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా,...
భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. చెట్లు నాటాలన్నా..నరకాలన్నా..పర్మిషన్లు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...