భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎండల తీవ్రత వల్ల చాలామంది అలసటకు గురవుతున్నారు. మార్చి లోనే ఇలా ఉంటే..ఎప్రిల్, మే నెలల్లో...
ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు. నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....