మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తుండగా..తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'ఛలో', 'భీష్మ' లాంటి యూత్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల...
ఈ కరోనా సెకండ్ వేవ్ తో అన్నీ సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక కొత్త సినిమాల ప్రకటనలు లేవు. రిలీజ్ కు సిద్దం అయిన చిత్రాల ఊసు లేదు. అయితే కొన్ని చిత్రాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...