ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. నేడు విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించకూడదని స్పష్టం...
ఏపీలో విషాదం నెలకొంది. విశాఖలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో డ్రై డాక్ లో పడి యువకుడు మృతి స్థానికంగా కలకలం రేపింది. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...