ఏపీ: తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బుధవారం శ్రీ భోగశ్రీనివాసమూర్తిని ప్రతిష్టించనున్న నేపథ్యంలో ఉదయం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...