తెలంగాణ: జంట నగరాలు అయిన హైదరాబాద్, సికింద్రాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. సికింద్రాబాదులో రెండు చైన్ స్నాచింగ్ లు, నార్త్ జోన్ లో వరుస చైన్ స్నాచింగ్ లు జరిగాయి. అయితే ఇవన్నీ...
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 7,495 కేసులు నమోదయ్యాయి. మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,960 మంది కోలుకున్నారు. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...