ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టిటిడికి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో శుక్రవారం ఎంఓయు చేసుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...