తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. దీనితో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...