తిరుమల: రేపటి నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ టికెట్లను తితిదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది....
శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టిక్కేట్లు పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. రూ. 230 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టి స్పేషాల్టి...
శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం...
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఘాట్ రోడ్ మరమ్మతు పనులను టీటీడీ...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోటా టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన శేషాద్రి..వేకువజామున 4 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతని మృతి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...