ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ ను టీ20 ప్రపంచకప్ లోను కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో సూర్యకుమార్ దుమ్ములేపాడు. ఇక...
సాధారణంగా తిరుమల తిరుపతికి వెళ్లిన భక్తులందరూ మొక్కు మేరకు పలు కానుకలు చెల్లించుకొంటారు. కానీ ఇక్కడ టీటీడీ నిర్వాకం వల్ల సీన్ రివర్స్ అయింది. టీటీడీనే ఓ భక్తుడికి రివర్స్ చెల్లింపులు చెల్లింకుకోవాల్సి...
మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్...
అక్రమ కేసులకు సంబంధించి దాడులు చేసి ఈడీకి వింత అనుభవం ఎదురైంది. ఝార్ఖండ్లో ఈడీ దాడుల్లో ఏకంగా రెండు ఏకే-47 రైఫిళ్లు బయటపడ్డాయి. కాగా రెండూ భారత జవాన్లకు చెందినవి కావడం గమనార్హం.
ఝార్ఖండ్లో...
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
అయితే జింబాబ్వేతో జరిగిన మూడు...
ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో బంగారం కూడా ఒకటి. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి...
నవ్వడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ నవ్వు నాలుగు విధాలా చేటు అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇందులో ఎంతమాత్రమూ నిజములేదని నిపుణులు అంటున్నారు. కానీ...
తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...