ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో పలు పనులను ప్రారంభించారు. వేముల మండలం వేల్పుల గ్రామంలో నూతనంగా...
టీఆర్ఎస్ సర్కార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ లకు తీపి కబురు అందించింది. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని మరోసారి పెంచుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...