పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ జోరు పెంచారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చేస్తున్న పవన్..దీని తర్వాత 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని పూర్తి చేస్తారు. అనంతరం హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డితో చిత్రాలు...
కాస్త కరోనా తీవ్రత తగ్గింది. దీంతో అన్నీ రంగాలు మళ్లీ పనులు మొదలు అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కూడా దాదాపు రెండు నెలలుగా షూటింగులు నిలిపివేశారు, అయితే మళ్లీ సినిమాలు పట్టాలెక్కుతున్నాయి....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...