ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాల్సిందిగా సర్కార్ ను...
ఎంపీ రఘురామరాజుపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా...
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్పై ఎవరినీ బలవంతంచేయొద్దన్న న్యాయస్ధానం.. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిజాబ్...
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలంది. సమ్మక్క జాతరలో కరోనా...
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ ముగించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన...
నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఇయర్ సెలబ్రెషన్స్పై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన...
పరువు నష్టం కేసుకు సంబంధించిన కేసు విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై 2018లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన...
ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...