Gold Seized: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 5.5 కేజీల బంగారం సీజ్

-

5.5 kg Gold Seized at shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణీకుల‌ వద్ద రూ.3 కోట్ల విలువ చేసే 5.5 కేజీల బంగారన్ని అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టుగా మార్చి నిందితులు బంగారాన్ని తరలించేయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఎయిర్ పోర్ట్ లో వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేసి.. ఇద్దరి అరెస్ట్ చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...