Telangana | ఏకగ్రీవంగా ఎన్నికయిన ఐదుగురు ఎమ్మెల్సీలు

-

తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. అద్దంకి దాయకర్(Addanki Dayakar), విజయశాంతి(Vijayashanthi), దాసోజు శ్రావణ్(Dasoju Sravan), శంకర్ నాయక్(Kethavath Shankar Naik), నెల్లికంటి సత్యం(Nellikanti Satyam) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ, వారి నామినేషన్ పత్రాలు నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Read Also: హిందీ భాషకి వ్యతిరేకంగా స్టాలిన్ సర్కార్ మరో సంచలనం
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tamil Nadu | హిందీ భాషకి వ్యతిరేకంగా స్టాలిన్ సర్కార్ మరో సంచలనం

కేంద్రం, తమిళనాడు(Tamil Nadu) మధ్య భాషా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే....

KTR | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయం: కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam...