Telangana | తెలంగాణలో మరో 9 మంది ఐఏఎస్ ల బదిలీలు

-

తెలంగాణ(Telangana)లో మరో 9 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్మల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్, హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త, ములుగు అడిషనల్‌ కలెక్టర్‌గా పి.శ్రీజ, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి, జనగామ అడిషన్‌ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా లెనిన్‌ వత్సల్ టోప్పో, మహబూబ్‌నగర్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్‌, వనపర్తి అదనపు కలెక్టర్‌గా సంచిత్‌ గంగ్వార్‌, జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్‌గా పి.కధీరవన్ నియమితులయ్యారు.

- Advertisement -

Read Also: మాజీ డీస్పి నళినికి పదవిపై అధికారులకు సీఎం ఆదేశాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...