తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ఇంచార్జిలను నియమించిన బీజేపీ

-

Telangana BJP |బీజేపీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పాగా వేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిన కాషాయ పార్టీ.. ఎన్నికలే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జిలను నియమించింది.

- Advertisement -

హైదరాబాద్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి – ప్రేమేందర్ రెడ్డి

మెదక్ – జితేందర్ రెడ్డి

మహబూబ్ నగ -ర్ ప్రదీప్ కుమార్

నిజామాబాద్ – బూర నర్సయ్య గౌడ్

అదిలాబాద్ – మర్రి శశధర్ రెడ్డి

కరీంనగర్ – చాడ సురేష్ రెడ్డి

వరంగల్ – వివేక్ వెంకట స్వామి

నల్గొండ – బంగారు శ్రుతి

ఖమ్మం – గరికపాటి మోహన్ రావు

Read Also: తెలంగాణలో బీజేపీ భారీ కార్యాచరణ.. రంగంలోకి షా, జేపీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Posani Krishna Murali | పోసాని కృష్ణ మురళి అరెస్ట్.. ఏ కేసులో అంటే..

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళిని(Posani Krishna Murali) ఏపీ రాయచోటికి...

DK Shivakumar | ‘కంఠంలో ప్రాణం ఉండగా బీజేపీలో చేరను’

కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్‌కు ఊహించని...