Bjp: ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి.. ఢిల్లీ పయనం?

-

Bjp Leaders Etala Rajender And rajagopal reddy left for delhi: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఇద్దరు నేతలు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. కాగా.. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తర్వాత ఇద్దరి నాయకులకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆలోచించాల్సిన విషయమే అని బీజేపీ కార్యకర్తలు, నేతలు అనుకొంటున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...