MP Laxman | ‘తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదు’

-

రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్‌లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్‌ల మధ్య బంధం ఉందని అన్నారు. కాంగ్రెస్(INC), బీఆర్ఎస్(BRS) ఒక్కటే అని విమర్శించారు. ఆప్(AAP) అవినీతి, కుంభకోణాల్లో మునిగిపోయిందని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదని అన్నారు. ఆగష్టు 9వ తేదీన మరో క్విట్ ఇండియా ఉద్యమం జరుగబోతోందని వెల్లడించారు. ఇండియా కూటమి(INDIA Alliance)లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను చూడలేక ప్రతిషక్షాలు అవిశ్వాస తీర్మాణం పెట్టాయని అన్నారు.

Read Also: అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడివేడి చర్చలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....