DGP Anjani Kumar | తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి ఈసీ బిగ్ షాక్

-

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) పై సెంట్రల్ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దాటగానే రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో డీజీపీ భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడమే అని భావించిన ఈసీ అంజనీ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు మహేష్ భగవత్(Mahesh Bhagwat), సంజయ్ కుమార్ జైన్(Sanjay Kumar Jain) లకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...